ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Monday 2 January 2012

పత్రికావార్తలలో నా పుస్తకావిష్కరణ సభ




డిసెంబర్ 28 న
నా కవిత్వం పుస్తకాలు 'చిత్రగ్రంథి','కవికాలం'
హైదరాబాద్ చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో ఆవిష్కృతమయ్యాయి కదా!

ఆ సభ గురించిన వార్తలు అన్ని తెలుగు పత్రికలలోనూ మరునాడు 29 గురువారం 2011 న రావడం
నాకు సంతోషాన్ని కలిగించింది.

అందుకు పత్రికాధిపతులకు,
ఆ యా పత్రికల సాంస్కృతిక విలేఖరులకు
నా ధన్యవాదాలు.

అవి ఇవిగో.....














ఆవిష్కరణ ఫొటో

No comments:

Post a Comment