ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Saturday 27 October 2012

'మందార మకరందాలు '

 
 
 
పోతన భాగవతం నుండి
ఎంపికచేసిన 52 పద్యాలకు
డాక్టర్.సి.నారాయణరెడ్డి గారి రసమంచిత వ్యాఖానంతో
యువభారతి  1973 అక్టోబర్ లో ప్రచురించిన
'మందార మకరందాలు '
నలభైవేల కాపీలు చెలామణి అయ్యి
 
నాలుగవ ముద్రణగా ఇప్పుడు
యువభారతి స్వర్ణోత్సవ సందర్భంగా
26 అక్టోబర్ '2012 న
హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన సభలో
ఆవిష్కృతమయ్యింది.
సభకు హాజరైన ప్రేక్షకులందరికీ
ఉచిత కానుకగా ఇవ్వడం జరిగింది.

యువభారతి ప్రధాన సంపాదకునిగా
నాలుగవ ముద్రణకు
నేను రాసిన నాలుగు మాటలివి

1 comment:

  1. Sir, I have been frantically searching for a copy the book మందార మకరందాలు. Kindly help me in getting that book. Regards

    My Mail Id : dmurty60@gmail.com

    ReplyDelete