ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Tuesday 16 October 2012

'ప్రజాసూక్తం ' సంపాదకీయ పలుకు

'ప్రజాసూక్తం ' పేరిట 1973 లో
యువభారతి
తెలుగు సామె
తల సంకలనాన్ని
వెలువరించింది.
అది యువభారతి 19 వ ప్రచురణ.

కేవలం రెండు రూఫాయలకే
ఆరోజుల్లో సాహితీప్రియులను చేరింది.
ప్రచురించిన 23 రోజుల్లోనే వేసిన 3,200 కాపీలూ అయిపోయి
వెంటనే మళ్ళీ 5,200 కాపీలు ముద్రించడం జరిగింది.

ఈ ఏడాది మే లో అయిదవ ముద్రణ
మా యువభారతి జీవిత సభ్యులు
శ్రీ పత్రి అశ్వినీకుమార్ సౌజన్యంతో వెలువరించడం జరిగింది.

ప్రస్తుతం యువభారతి ప్రధాన సంపాదకుని గా
నేను ప్రజాసూక్తానికి రాసిన
సంపాదకీయ పలుకులివి.

 
 

No comments:

Post a Comment