ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Monday 2 July 2012

భోగినీలాస్యం










కీ.శే.వానమామలై వరదాచార్యులు




















అభినవ పోతన వానమామలై వరదాచార్యులవారి
శతజయంతి సంవత్సరం ఇది.


వారు పోతనచరిత్రం మహాకావ్యం రాసారు.


అందులోని భోగినీలాస్యం ఘట్టానికి వారే రాసిన వ్యాఖానంతో
గతంలో యువభారతి పుస్తకం ప్రచురించింది.


1974 లోనాటిఆ పుస్తకం
తిరిగి వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా
పునర్ముద్రణచేయడంఇటీవలే జరిగింది.


యువభారతి ప్రచురణల ప్రధాన సంపాదకునిగా
నేను ఈ పునర్ముద్రణ కు
సంతరించిన పీఠిక ఇది.




1974 లో వానమామలై వరదాచార్యులుగారిని
యువభారతి లహరిసమావేశాలలో
నేను శాలువాతో సత్కరిస్తున్నప్పటి చిత్రం.

No comments:

Post a Comment